Posted on 2025-12-30 13:31:25
నా చావుకి కారణం తనతో చదువుకున్న ఆ బాలుడి కుటుంబ సభ్యులే..
డిచ్పల్లి మండలం ఓ గ్రామంలో తీవ్ర విషాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన చావుకి కారణం తనతో పదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్న అబ్బాయి తల్లిదండ్రులు తనను మానసికంగా తీవ్రంగా క్షోభించారని అందుకే వారి వేధింపులు తట్టుకోలేక తాను ఇంటర్మీడియట్ మధ్యలోనే ముగించడం జరిగిందని అయినప్పటికీ కూడా వారి వేధింపులు ఆగకపోగా తనను అపదపదజాలంతో తనను దుర్భాషలాడారని అందుకే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్ నోట్లో వెల్లడించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >