Posted on 2025-12-30 12:32:40
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్న మహమ్మద్ నసీరుద్దీన్ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ మాట్లాడుతూ సమాజానికి ఉపాధ్యాయులు ఆదర్శనీయులని, 29 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని పవిత్ర కార్యంగా భావించి అనేక మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన నసీరుద్దీన్ సేవలను కొనియాడారు. ఉపాధ్యాయుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దారని అన్నారు. నసీరుద్దీన్ కి ఘనంగా వీడ్కోలు పలికి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఉమా, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, స్టాఫ్ సెక్రటరీ శంకర్ గౌడ్ మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >