Posted on 2026-04-11 08:33:02
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఎస్బిఐ ఎటిఎం అర్ధరాత్రి మాయం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. దొంగతనం జరిగిన వెంటనే అర్ధరాత్రి ఎస్బిఐ ఎటిఎం పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే.bఆయన వెంట డిఎస్పి నాగేంద్ర చారి, సీఐ వెంకటేష్, ఎస్ఐలు రాహుల్ రెడ్డి, లక్ష్మణ్ లు ఉన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >