| Daily భారత్
Logo




జక్కుల మల్లయ్యను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

News

Posted on 2025-12-29 03:03:53

Share: Share


జక్కుల మల్లయ్యను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

డైలీ భారత్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య ఇటీవల పొలం వరం మీద కాలు జారి తొడ ఎముక ఫ్రాక్చర్‌ కాగా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన స్వాతి ఆర్థోపెడిక్ సెంటరుకు చెందిన డాక్టర్ అనంతు శేఖర్ ఖమ్మం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఫ్రాక్చర్‌కు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ అనంతరం హుజూర్ నగర్ స్వాతి ఆర్థోపెడిక్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్న జక్కుల మల్లయ్యను ఆదివారం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య విషయంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని వారు ఆకాంక్షించారు

Image 1

ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-10 09:22:18

Readmore >
Image 1

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్

Posted On 2026-04-10 08:29:28

Readmore >
Image 1

AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి

Posted On 2026-04-10 08:06:50

Readmore >
Image 1

రక్తదానం...ప్రాణదానం

Posted On 2026-04-10 08:02:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్

Posted On 2026-04-10 07:32:15

Readmore >
Image 1

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-10 07:25:14

Readmore >
Image 1

ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ

Posted On 2026-04-10 06:36:42

Readmore >
Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >
Image 1

ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

Posted On 2026-04-10 05:05:52

Readmore >
Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >