Posted on 2026-04-10 08:02:42
52 వ సారి రక్తదానం చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల లీలా శిరీషా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బండారి వసంత అనే మహిళ కు అత్యవసరంగా రక్తం అవసరమవగా 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు హాస్పిటల్ లో 52 వ సారి రక్తదానం చేయడం జరిగింది
ఈ సందర్భంగా పేషెంట్ బంధువులు ఆపద సమయంలో వచ్చి రక్తదానం చేసినందుకు కౌన్సిలర్ కల్లూరి రాజు కి ధన్యవాదాలు తెలిపారు.
కౌన్సిలర్ కల్లూరి రాజు మాట్లాడుతూ రక్తదానం చేయడం అనేది మహత్తరమైన కార్యం. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం ఆపద సమయంలో యువత రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని పేర్కొంటూ 18 సంవత్సరాలు వయస్సు మొదలుకుని ఎవరైనా రక్తదానం చేయొచ్చని, ప్రజలందరూ ప్రతీ ఒక్కరూ భాద్యతగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని అన్నారు.
గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, గోక లక్ష్మిరాజం, కళ్లెపెల్లి రమేష్, బండారి వెంకటేశం తదితరులు ఉన్నారు.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >