Posted on 2025-09-27 14:59:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దివంగత మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ 77వ జయంతి పురస్కరించుకొని నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అనాధలకు 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ దంపతులు వారికి దుప్పట్లు ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి డి శ్రీనివాస్ మరణం అప్పట్లో ఎంతో మందిని కల్చివేసిందని రాజకీయాలకతీతంగా అందరిని ఆయన దగ్గరికి తీస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా డీఎస్ వెన్నంటూ ఉండి వారి సమస్యలు తీర్చే వారని అలాంటి వారి లేని లోటు జిల్లాకు తీరనిదని పేర్కొన్నారు. ఆయనను స్మరించుకుంటూ శనివారం ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆత్మ శాంతించాలని రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల్లో అనాధలకు దుప్పట్లు ఆహార ప్యాకెట్లను అందజేసినట్లు వారు తెలిపారు.
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >