Posted on 2024-09-11 12:08:12
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అక్కిగారి శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలుసుకొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్కిగారి శ్రీధర్ మాట్లాడుతూ.... షాద్ నగర్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల సంఘం చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి పైకి ఎదగారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అత్యంత సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గం కీర్తి ప్రతిష్టలను ఆయన ఇనుముడింప చేస్తున్నారని కొనియాడారు..
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >