Posted on 2026-03-08 21:43:35
డైలీ భారత్, కామారెడ్డి: శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నందు బ్రహ్మశ్రీ డా శీర్లవంచ కృష్ణమా చార్యుల ఆధ్వర్యంలో 11 మంది రామకృష్ణ వైదిక ధర్మ పీఠం వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకు ఉపనయన కార్యక్రమం వేద బ్రాహ్మణు లు తల్లిదండ్రుల చే గాయత్రి ధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ రాజు పాటిల్ శ్రీ బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంగయ్య ఆచారి మరియు డాక్టర్ దేవేందర్ చారి లక్ష్మీపతి ఆచారి పురోహితులు లింగమాచారి మరియు రవికుమార్ ఆచారి శరత్ ఆచారి కాలనీవాసులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >