Posted on 2026-06-19 08:06:56
డైలీ భారత్ స్పెషల్:
శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం...
యుద్ధపు నీడలో ఊరు దూరమై పోతే...
శాంతి వెతుకుతూ అడుగు ముందుకు వేస్తే…
చూడండి వారి కళ్లలో దాగిన కథలు..!
వినండి ఆ నిశ్శబ్దంలో ఉన్న వ్యథలు…!
కలలన్నీ కాలిపోయి మిగిలిన ఒంటరి డొక్కలను
ఎందుకు అర్థం చేసుకోదు ఈ సరిహద్దులు రేఖలు..?
ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల ఆర్తనాదాన్ని ఎందుకు అర్థం చేసుకోవు ఈ సరిహద్దులు రేఖలు..?
సహాయం చేయడం కేవలం దానం కాదు,
మనిషి మనిషిగా నిలవడం..!
ఒక గుండె విరిగిన కథ ఇది..!
ఒక తల్లి మౌనం వెనుక దాగిన వేదన సత్యం ఇది..!
ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల చప్పుడు
మనసు తడిపే కన్నీటి నిశ్శబ్ద గానం విని
మంజుల పత్తిపాటి కలం చెబుతుంది
మనిషి కోసం మనిషి నిలవాలి అని
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >