| Daily భారత్
Logo




బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు

News

Posted on 2026-03-08 21:41:15

Share: Share


బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 23 వ వార్డు అంభికనగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అల్లే లక్ష్మి కుమారుడు  అల్లే ఉపేంద్ర ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో మృతి చెందగాఈ రోజు కల్లూరి లత-మధు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం  అందజేశారు

ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, గుండెల్లి రమేష్, గోక సురేష్, ఒడ్నాల అనిల్,మరియు కుటుంబ సభ్యులు అల్లే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >