Posted on 2026-03-08 21:41:15
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 23 వ వార్డు అంభికనగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అల్లే లక్ష్మి కుమారుడు అల్లే ఉపేంద్ర ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో మృతి చెందగాఈ రోజు కల్లూరి లత-మధు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు
ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, గుండెల్లి రమేష్, గోక సురేష్, ఒడ్నాల అనిల్,మరియు కుటుంబ సభ్యులు అల్లే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >