Posted on 2025-10-15 20:13:06
డైలీ భారత్, మంచిర్యాల: జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా, మంచిర్యాల జిల్లాలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం నస్పూర్ కలెక్టరేట్లో టీకాలకు సంబంధించిన గోడ ప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 15 నుండి నవంబర్ వరకు ప్రతి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 4 నెలలు దాటిన ప్రతి పశువుకు ఈ టీకాలు ఉచితంగా అందించాలని తెలిపారు.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >