Posted on 2026-04-13 17:28:31
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాతపాల్వంచ 46 వ డివిజన్ లో జె.సి.బి. తో కాలువల పూడికలు తీయించిన కార్పొరేటర్ కొత్వాల విమల దేవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాతపాల్వంచ 46వ డివిజన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం రోడ్ లో కార్పొరేటర్ కొత్వాల విమల దేవి పర్యవేక్షణలో జె.సి.బి. తో కాలువల పూడికలు తీయించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాలమాట్లాడుతూ ప్రజలు తమ నివాసంలోని పరిసరాలను శుభ్రంగా ఉంచినప్పుడే ఎలాంటి అనారోగ్యాలు కలగవని అన్నారు.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >