Posted on 2025-09-19 14:05:19
డైట్ కళాశాల మహిళా విద్యార్థుల ఆందోళన, ధర్నా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్తమ కళాశాల ముందు ఆర్టీసీ బస్సులు(రిక్వెస్ట్ స్టాప్) నిలపాలని డిమాండ్ చేస్తూ డైట్ విద్యార్థులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తాము సుదూర ప్రాంతాల నుంచి కళాశాలకు వస్తామని, అయితే ఎక్స్ప్రెస్ బస్సులు కళాశాల ముందు ఆపడం లేదన్నారు. అలాగే కొన్ని పల్లె వెలుగు బస్సులు కూడా నిలపడం లేదని వాపోయారు. దీంతో సుమారు కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు నడిచి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >