Posted on 2025-09-19 09:16:39
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాలలో సుమారు 30 మందికి పైగా మనుషులపై వీధి కుక్కల దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గణేష్ నగర్, మార్కండేయ నగర్, నెహ్రూ నగర్ ,కొత్త బస్టాండ్ ప్రాంతాలలో వీధి కుక్కలు చిన్న,పెద్ద అనే తేడా లేకుండా వీధిలో ఉన్న వారందరినీ కరిచి తీవ్ర గాయాలకు గురిచేశాయి. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఒకేసారి వీధి కుక్కలు ఇలా దాడి చేయడంతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన వారందరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >