Posted on 2023-12-24 15:27:40
డైలీ భారత్, హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ విద్యార్థిని చదువు కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇల్లెందు పట్టణం ఆజాద్నగర్కు చెందిన అన్నపూర్ణ ఆర్థిక స్థోమత లేక తన కుమార్తె చదువు కోసం ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ను కలిసేందుకు తెలంగాణ భవన్కు వెళ్లారు. అన్నపూర్ణ సమస్యలు తెలుసుకున్న కేటీఆర్.. ఆమె కుమార్తె చదువు కోసం వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. తన కూతురు విద్య కోసం ఆర్థిక సాయం అందించిన కేటీఆర్కు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >