Posted on 2023-12-17 19:43:23
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రధాన కూడళ్లలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడం తో మహనీయుల విగ్రహాలను తొలగించడం జరిగింది. మహబూబాబాద్ బస్టాండ్ ప్రాంగణంలో గల వివేకానంద సెంటర్, కొమరం భీం సెంటర్, ఇప్పుడు అండర్ బిర్జీగా వెలుగొందుతున్న గతంలో చిన్న గాంధీ సెంటర్, మూడు కోట్ల సెంటర్ కు వెళ్లే దారిలో గల సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్ కూడళ్లలో మహనీయుల విగ్రహాలు పెద్దలు ఏర్పాటు చేసి వారి నామకరణం తో బజార్లను పిలవడం జరుగుతుంది. రోడ్ల విస్తరణ కార్యక్రమంలో మహనీయుల విగ్రహాలను తొలగించి కానరాని ప్రదేశముకు తరలించడం జరిగింది. ఆ యొక్క విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు కావాలని కొంత ధ్వంసం చేస్తున్నారు. పార్టీల ముఖ్య నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు మహనీయుల జయంతి వర్ధంతి రోజున మాత్రమే గుర్తు చేసుకునే విధంగా కాకుండా జనాభా ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లయితే మహనీయుల చరిత్రలు విద్యార్థులకు, ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయ వలసిందిగా ప్రజలందరి తరపున కోరుతున్నాం.
ఇండ్ల మహేష్
9885942502
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >