| Daily భారత్
Logo




మహనీయుల విగ్రహాలను సెంటర్లలో పున ప్రతిష్ట చేయాలి : ఇండ్ల మహేష్

News

Posted on 2023-12-17 15:13:23

Share: Share


మహనీయుల విగ్రహాలను సెంటర్లలో పున ప్రతిష్ట చేయాలి : ఇండ్ల మహేష్

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రధాన కూడళ్లలో  ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడం తో మహనీయుల విగ్రహాలను తొలగించడం జరిగింది. మహబూబాబాద్ బస్టాండ్ ప్రాంగణంలో గల వివేకానంద సెంటర్, కొమరం భీం సెంటర్, ఇప్పుడు అండర్ బిర్జీగా వెలుగొందుతున్న  గతంలో చిన్న గాంధీ సెంటర్, మూడు కోట్ల సెంటర్ కు వెళ్లే దారిలో గల  సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్ కూడళ్లలో మహనీయుల విగ్రహాలు పెద్దలు ఏర్పాటు చేసి వారి నామకరణం తో బజార్లను పిలవడం జరుగుతుంది. రోడ్ల విస్తరణ కార్యక్రమంలో మహనీయుల విగ్రహాలను తొలగించి కానరాని ప్రదేశముకు  తరలించడం జరిగింది. ఆ యొక్క విగ్రహాలను  గుర్తుతెలియని దుండగులు  కావాలని కొంత ధ్వంసం చేస్తున్నారు. పార్టీల ముఖ్య నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు మహనీయుల జయంతి వర్ధంతి రోజున మాత్రమే గుర్తు చేసుకునే విధంగా  కాకుండా జనాభా ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లయితే   మహనీయుల చరిత్రలు  విద్యార్థులకు, ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయ వలసిందిగా ప్రజలందరి తరపున కోరుతున్నాం.

ఇండ్ల మహేష్

9885942502

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >