Posted on 2025-07-07 21:52:02
డైలీ భారత్, మహబూబాబాద్: హోలీ ఫైర్ మినిస్ట్రీస్ వారు 34 మంది పేద విద్యార్థులకు ఉచితముగా నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురం గ్రామంలో ఉన్న 34 మంది పేద విద్యార్థులకు హోలీ ఫైర్ మినిస్ట్రీస్ మహబూబాబాద్ వారి ఆర్థిక సాయంతో నోట్ బుక్స్ ఉచితముగా పంపిణీ చేశారు
ఈ యొక్క మినిస్ట్రీ ఫౌండర్& చైర్మన్ జి,వి.ఇశ్రాయేలు మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి బీద స్థితిలో ఉన్న వారికి ఎంతో కొంత సహకారం అందించాలి అన్న ప్రభు మాటను బట్టి, ప్రభు ప్రేమను బట్టి మా వంతుగా కొంత సహకారం పేద విద్యార్థులకు ఈరోజు నోట్ బుక్స్ రూపంలో అందించాము అని తెలియజేశారు
ఈ కార్యక్రమము హెచ్ ఎఫ్ ఎం చర్చ్ జనరల్ సెక్రెటరీ గుండెపాక కరుణాకర్, ట్రెజరర్ కందిపాటి రాంబాబు గారి అధ్యక్షతనలో జరిగింది
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ వైస్ చైర్మన్ జి సునీత, జాయింట్ సెక్రెటరీ గుండెపాక ప్రభాకర్ బోర్డ్ సభ్యులు పోలేపాక అమరేందర్, వాసం వీరస్వామి,ఈసాల వెంకన్న, పోలెపాక యాకయ్య,గ్రామ నాయకులు కొట్టె ఉపేందర్,
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >