Posted on 2025-04-30 19:24:50
బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు హిందూ ఉత్సవ సమితి ఎల్లారెడ్డిపేట్.
పాకిస్తాన్ చిత్రపటం దహనం
రోడ్డు పై వేసి తొక్కిన యువకులు
ఎల్లారెడ్డిపేట్ మండలం బంద్ విజయవంతం
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గం లో హిందువులపైన ఉగ్రవాదముకలు చేసిన హత్య ఖండనకు మరణించిన వారికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికీ నివాళి అర్పించి మతోన్మాద ఉగ్రవాదానికి నిరసనగా 30-04-25 బుధవారం రోజున ఎల్లారెడ్డి పేట మండలం వర్తక వాణిజ్యాలు మరియు హోటల్ యజమానులు స్వచ్ఛందంగా బందు నిర్వహించారు
ప్రపంచంలోని ఉగ్రవాదం అణిచివేతకు భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారత ప్రభుత్వానికి భారతీయులం అందరం మద్దతుగా ఉంటాం
కాశ్మీర్ లోని పహల్గాం కి విహారయాత్రకు వెళ్లిన వారిని మతం పేరుతో విభజించి, ఒక వర్గం వారినే లక్ష్యంగా చేసుకుని హతమార్చిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రపంచమంతా ఖండిస్తోంది..
ఇప్పటికే చిప్ప చేత పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుమాలిన చర్య.
ఈ ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి కుటంబాలకు, ప్రగాఢ శ్రదాంజలి గడిస్తుతున్నాం ఈ కార్యక్రమం హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >