| Daily భారత్
Logo




యువత చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి : తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి

News

Posted on 2024-12-28 00:07:50

Share: Share


యువత చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి : తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి

తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి

సెక్షన్ 43,(8) ప్రకారం గ్రామపంచాయతీ ప్రభుత్వ ఉద్యోగులు ఏ గ్రామాలలో విధులు నిర్వహిస్తున్నారో ఆ గ్రామాలలో స్థానికంగా నివాసం ఉండాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే యువత మేలుకోండి తెలంగాణ రాష్ట్రం పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 43.(8) ప్రకారం గ్రామపంచాయతీలకు సంబంధించిన సెక్రటరీలు,కామటి,కారో బర్లు,వీరితో పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా గాని ఏ ఏ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారో ఆ యొక్క గ్రామాల్లో స్థానికంగా నివాసం ఉంటూ ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలు అధికారకంగా పరిష్కరించాలని,ఆ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ గాని ఇతర ప్రభుత్వానికి అనుసంధానం గల ప్రభుత్వ ఉద్యోగులు గాని నివాసం ఉంటున్నారా లేదా అని యువత మరియు ప్రజలు మేల్కోండి అంటూ ప్రజలకు సూచన ఇచ్చారు, ఇప్పటికైనా ఆయా గ్రామస్తులు అందరూ ఏకమై కార్యదర్శులునే కాక ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ప్రశ్నించడం మొదలు పెట్టాలి,భారతదేశ పౌరులుగా చట్టాల గురించి తెలుసుకోండని,మీ గ్రామాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నిస్తూ ఉండాలని ఒక ప్రకటనలో తెలిపారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >