Posted on 2024-10-29 11:46:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గాంధీ నగర్ కాలనీ చెందిన కాంగ్రెస్ యువ నాయకులు కబీర్ తన సొంత ఖర్చులతో కళాశాలకు 100 కుర్చీలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దాన గుణం ఉన్న వ్యక్తులు గ్రామ అభివృద్ధి కాంక్షించే యువకులు ఉన్న గ్రామం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని ఇలాంటి దానగుణం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో బాబర్ అలీ ఖాన్, తిరుపతి రెడ్డి,జమృద్ ఖాన్, ఇబ్రహీం, రఘు,అలీం సఖిబ్, ముబారక్ అలీ ఖాన్, ఖదిర్, మహబూబ్, ఫయాజ్, జఫర్ ఖాన్, రవితేజ, మొహమ్మద్, జోయబ్, సబెర్, అఫ్రోజ్, జమీర్, అబ్బు ,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >