Posted on 2024-10-29 12:48:17
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఏసీబీకి ఇవాళ రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి.. భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఇద్దరు మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులకు చిక్కారు.. బిల్లులు పాస్ చేయించేందుకు రూ.మూడు లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను కోరాడుఏవో ఖలీల్ .. దీనితో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో వలపన్ని రూ.మూడు లక్షలు లంచం తీసుకుంటుండగా ఖలీల్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు.. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >