| Daily భారత్
Logo




కాంగ్రెస్, పేరుకే ప్రజపాలనా... చేసేది చేతగాని పాలన

News

Posted on 2024-10-29 08:04:51

Share: Share


కాంగ్రెస్, పేరుకే ప్రజపాలనా... చేసేది చేతగాని పాలన

రైతుల గొసను పట్టించుకొని పాలకులు

ధాన్యం కొనుగొలు కేంద్రాలు వెంటనే ప్రారంభం చేయ్యలి అని డిమాండ్ చేస్తున్న బిఆర్ ఎస్ సినియర్ నాయకులు పొచవేని ఎల్లయ్య యాదవ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఒకటో వార్డు రగుడులో వరి ధాన్యం కోసి 70 శాతం పూర్తయింది కానీ ఇప్పటికి కూడా సకాలంలో తూకం వేయడం లేదు.రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ తూకం వేయకపోవడం వలన రైతులు ప్రైవేట్ గా దళారులకు , రైస్ మిల్లుల ల్లో క్వింటాల్కు 1800 రూపాయల చొప్పున అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.కావున అధికారులు వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తున్న పొచవేని ఎల్లయ్య యాదవ్

ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ లేదు, రైతుబంధు లేదు, రైతు బీమా లేదు సాగునూరు లేదు రైతులకు ఇచ్చిన మాట ఏదీ నెరవేర్చని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎండగడుతునే ఉంటాం.

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పది సంవత్సరాల్లో దీపావళికి ముందే వడ్ల కొనుగొలు కేంద్రం ప్రతి గ్రామంలో ప్రారంభించినాడు. రైస్ మిల్ అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ  ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధ పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు తూకాలకు పంపించడం లేదు రైస్ మిల్లలకు అలామ్మేంట్  ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి  రైతులంటే ఇంత చులకన ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు ఈ చరిత్రలో ఎప్పుడు లేదు రేవంత్ రెడ్డికి రైతులు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారభం చేసేదాకా రైతుల పక్షాన నిలబడి  రైతులకు అండగా ఉంటాం

ఇట్టి కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు బూర తిరుపతి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బూర కమలాకర్, మాస అనిల్‌, మాసరాములు, స్వామి,మదు, సిరిసిల్ల లింగం,ఏశ నాగరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >