Posted on 2026-07-27 15:43:01
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణలోని తొలి ఏకైక డైరీ టెక్నాలజీ కళాశాలను సోమవారం రోజున సందర్శించిన వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్, ఆయనతోపాటు రిజిస్టర్ డాక్టర్ శరత్ చంద్ర కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కళాశాలలోని అన్ని విభాగాల ను తనిఖీలు చేశారు కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు కళాశాలకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తామని వారు తెలియజేశారు. కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థి విద్యార్థులకు నాణ్యతతో కూడిన నూతన విద్యా విధానాన్ని అనుగుణంగా విద్యా మరియు పరిశోధన ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్ పశువైద్య కళాశాల రిజిస్టర్ డాక్టర్ శరత్ చంద్ర డీన్ డాక్టర్ ఉదయ్ కుమార్ విద్యార్థి విభాగ మధిపతి డాక్టర్ సతీష్ కుమార్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సురేష్ రాథోడ్, ఉమాపతి ఇతర అధ్యాపకులు కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >