| Daily భారత్
Logo




కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం

News

Posted on 2026-04-23 18:22:34

Share: Share


కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం

డైలీ భారత్, కామారెడ్డి: యశోద హాస్పిటల్ లో అత్యధిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని యశోద సెంటర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జనాభాలో 5 శాతం మంది కిడ్నీ లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారని తొలి దశలో గుర్తిస్తే ఆపరేషన్ అవసరం లేకుండా వైద్యం చేయొచ్చని అన్నారు. యశోదలో రోబోటేక్, ఎక్స్రే వంటి అత్యాధునిక వైద్య సేవలో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి అన్నారు. కిడ్నీ క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా వైద్యం యశోదలో అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు హైదరాబాదులోనే తక్కువ ఖర్చుతో వైద్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >