Posted on 2026-04-23 16:50:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున వాగులు,కుంటలు, కాలువలు,చెరువులు కెళ్లి పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరని,ఇటీవల కాలంలో చాలా మంది పిల్లలు సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాము... కావున పిల్లల పై దృష్టి సారించగలరు
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >