Posted on 2026-04-02 16:59:23
డైలీ భారత్, జంగంపల్లి: జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలన లో భాగంగా గ్రామసభ సర్పంచ్ వాణి వాసు యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిజరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు వారికి వచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ వాడు సభ్యులు బుచ్చయ్య యశ్వంత్ బన్నీ పావని అరుణ అధికారులు లిఖిత్ రెడ్డి గ్రామంలో అన్ని రకాల ఉద్యోగస్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >