Posted on 2026-03-31 16:25:55
మంగళవారం సందర్భంగా పరంజ్యోతి భగవతి ఆలయంలో పూజా కార్యక్రమం
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆలయంలో మంగళవారం సందర్భంగా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన గంజి శ్రీదేవి శ్రీనివాస్ దంపతులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్న ప్రసాద వితరణకు సహకరించడం జరిగిందని వారికి ఆలయ సేవకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ప్రతి మంగళవారం అనఘా లక్ష్మీదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని,ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో 500 మంది భక్తులు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్,డాక్టర్ నీల బాలు,కొమిరిశెట్టి దిగంబర్, బాల్ నారాయణ సేవకులు పాల్గొనడం జరిగింది.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >