Posted on 2026-03-31 16:24:41
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి ప్రీమియర్ లీగు ప్రారంభ సమయంలో ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం అందజేసినా ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి
కామారెడ్డి పట్టణంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి రూ.1.20 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి కార్యక్రమాలు చేసిన తాను స్వచ్చందంగా ముందుకు వచ్చి తగిన సహాయం చేస్తానన్నారు. యువత ముందుకు వచ్చి సమాజ సేవ చేసే విదంగా ఉండాలని, అలాంటి వారి కొరకు తన స్వచ్ఛంద సంస్థ నుండి తోడ్పాటు అందిస్తానని తెలిపారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >