Posted on 2026-03-31 11:12:33
డైలీ భారత్, చల్లపల్లి: కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో ఉన్న టపాసులు బయటకు తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో టపాసులు పేలి, ముగ్గురు కానిస్టేబుల్లతో సహా ఎస్ఐ దుర్గా ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసు స్టేషన్లో ఉన్న సామాగ్రికి సైతం మంట అంటుకుని పోలీసు వాహనం కూడా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్, ఎస్ఐలను 108 వాహనంతో తొలుత ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం చల్లపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >