Posted on 2026-03-31 16:42:33
డైలీ భారత్, చల్లపల్లి: కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో ఉన్న టపాసులు బయటకు తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో టపాసులు పేలి, ముగ్గురు కానిస్టేబుల్లతో సహా ఎస్ఐ దుర్గా ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసు స్టేషన్లో ఉన్న సామాగ్రికి సైతం మంట అంటుకుని పోలీసు వాహనం కూడా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్, ఎస్ఐలను 108 వాహనంతో తొలుత ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం చల్లపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >