Posted on 2026-03-11 09:28:55
డైలీ భారత్, చంద్రంపేట: సర్వేజన ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న Road saftey championship 2025-26 అనే అంశం మీద రహదారి భద్రత పై అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేసిన విధంగా 10/03 2026 మంగళ వారం నాడు సిరిసిల్ల మండల లోని చంద్రంపేటZPHS పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు కె. మిరియం కోఆర్డినేటర్ గా మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు K. పద్మ, ఉపాధ్యాయ ఉపాధ్యాయిని బృందం: రవి (మ్యాథ్స్), మధుసుధన్ (హిందీ), రమ (తెలుగు) బయాలజీ (అంజలి), ఫిజిక్స్ (అనిల్), లత (పేట్), త్రివేణి (ఆర్ట్) కలిసి విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించగా ఉత్సాహంతో విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >