Posted on 2026-02-21 19:18:27
డైలీ భారత్, దమ్మన్నపేట: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు మహారాష్ట్ర పూణే నగర పరిధిలో గల చోండే ఫామ్స్ లో ఈనెల 17 18 తేదీల్లో జిజ్ఞాస పేరు తో జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇట్టి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మనపేట విద్యార్థులు 8వ తరగతి చదువుతున్న పొన్నాల నిహారిక రుతికలు పాల్గొన్నారు అని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భోయన్న గారి నారాయణ తెలియజేశారు వైజ్ఞానిక ప్రదర్శనలో జాతీయస్థాయిలో 100కు పైగా సృజనాత్మక ఆవిష్కరణలు ప్రదర్శించడం జరిగింది అందులో జ్యూరీ అవార్డుకు విద్యార్థులు ఎంపిక కావడం చాలా గొప్ప విషయం అన్నారు ఈ సందర్భంగా వారిని అభినందించడం జరిగింది అభినందించిన వారిలో ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ హమీద్ మరియు గ్రామ ప్రముఖులు ఉపాధ్యాయ బృందం ఉన్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి పాఠశాలకు గ్రామానికి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >