Posted on 2026-02-09 12:11:12
మోదీ నాయకత్వమే లక్ష్యంగా ముందుకు
డైలీ భారత్, సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 38వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఈ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోరా శైలజ శ్రీహరి ,ఈరోజు తన మద్దతుదారులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
"బీజేపీని గెలిపిద్దాం - 38వ వార్డును ప్రగతి పథంలో నడిపిద్దాం" అనే నినాదాలతో ప్రచార ప్రాంగణం మార్మోగింది.
ప్రచారంలో భాగంగా వార్డులోని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న శైలజ శ్రీహరి, తమను గెలిపిస్తే వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
డప్పు చప్పుళ్లు, పార్టీ జెండాలతో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఒక సేవకురాలిగా మీ ముందుకు వస్తున్నానని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.
న్యూ ఎస్సీ కాలని లో నిట్ట నాగమణి దశదినకర్మ కార్యక్రమానికి ఆర్ధిక సాయం అందిందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కాకర్ల గ్రామానికి చెందిన నాయకులు దొండపాటి శీనన్న యువసేన
Posted On 2026-02-09 20:22:59
Readmore >
డబుల్ బెడ్ రూంలు పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-09 19:41:49
Readmore >
ఆర్థిక అవగాహన పెంపొందించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-09 18:02:32
Readmore >
సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నదేవరు?
Posted On 2026-02-09 16:52:10
Readmore >
కోట గుళ్ళ లో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ ప్రత్యేక పూజలు
Posted On 2026-02-08 20:31:00
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే మున్సిపల్ అభివృద్ధి సాధ్యం : మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-02-08 20:27:56
Readmore >