Posted on 2026-01-10 13:48:30
డైలీ భారత్ స్పెషల్:
కవితా శీర్షిక పూర్వ వైభవం ఎక్కడ
నవ నాగరికత పేరుతో
చెట్లను నరికిన పాపానికి
పక్షుల జాతి అంతరించ పోయె
యంత్ర పరికరాలు వచ్చి
బసవన్న కనుమరుగై పోయె
రసాయన ఎరువులు మోపై
పెండతట్ట మూలవడి ములుగవట్టె
వరి కోత యంత్రాలు వచ్చి
కొడవళ్ళు మూలవడి తుప్పుపట్టే
బొరు మొటర్ల పుణ్యమా లేక
ప్రకృతి పచ్చదనాన్ని అంతం చేసిన పుణ్యమా
స్వచ్చమైన ఉట నీళ్లు ఎండ మావులు అయ్యే
పాడిలేక పనిలేక జనాలు వలసబాట పట్టి
పల్లెల్లోని రచ్చబండ కనుమరుగై పోయె
ఇవన్ని మనకై మనమే చేసుకున్న తప్పిదాలు
ఇప్పటికైనా మన తప్పులు సరిచేసుకుంటూ
పకృతిని పది కాలాలు కాపాడుకుందాం
రచన:
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >