Posted on 2025-10-18 13:26:51
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీసీ రిజర్వేషన్ కోసం బిసి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో బంద్ పాక్షికంగా కొనసాగింది. ఉదయం వేళలో గంటా ఉదయం వేళలో గంట, రెండు గంటలపాటు షాపింగ్ మాల్, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సినిమా థియేటర్లు బంద్ చేసినప్పటికీ మధ్యాహ్నం నుంచి బంద్ ప్రక్రియ పాక్షికంగా కొనసాగింది. అన్ని సాధారణ రోజుల మాదిరిగానే తెరిచి ఉంచారు. దీంతో బంద్ వాతావరణం ఏక్కడ కూడా కనిపించలేదు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ కి మద్దతుగా జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా నగరంలో బీసీ రిజర్వేషన్ పై ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్
పరిధిలో ఎస్సై ఆరిఫ్ ఆధ్వర్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద రిలయన్స్ మార్ట్ వద్ద తమ బృందం ఎక్కడ ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రతిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వివరించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >