Posted on 2025-10-18 13:25:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో 4 పీజీ సీట్లు పెంపు జరిగింది, పాత 3 సీట్లతో కలిపి, ఏడు పీజీ సీట్లకు పెరిగాయి.
డెర్మటాలజీ విభాగంలో 4 పీజీ సీట్లు నూతనంగా అందుబాటులోకి వచ్చాయి.
డా. క్రిష్ణమోహన్ ప్రిన్సిపాల్ మరియు డా. శ్రీనివాస్ సూపరింటెండెంట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ సీట్లు పెరగడంతో మరింత సేవలు మెరుగవుతాయని ఆనందం వ్యక్తంచేశారు. వైస్ ప్రిన్సిపాల్లు , జలగం తిరుపతి రావు, డా నాగమోహన్ , డా కిషోర్, హెచ్.ఓ.డి లు మరియు ఫ్యాకల్టీ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు మరియు సిబ్బంది,
సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు.
మన వైద్య విద్యార్థులకు కూడా పీజీ సీట్లు స్థానికంగా లభిస్తాయని మరియ రోగులకు వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >