Posted on 2025-10-18 13:24:30
అధికార లాంఛనాల మధ్య హత్యకు గురైన కానిస్టేబుల్ అంత్యక్రియలు సిపి వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శుక్రవారం రాత్రి పాత రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురై మృతిచెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం తన స్వగృహం త్రీ టౌన్ పరిదిలోని న్యూ బ్యాంకు కాలనీ లో నివాళులు అర్పించారు. ఈ అంత్యక్రియలలో ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పీ.ఎస్., మల్టీ జోన్ 1, ఐజిపి నార్త్ తెలంగాణ, హైదరాబాద్, నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్. హాజరు అయి పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. అనంతరం ఐజిపి మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, అదనపు డిసిపి ( ఎ. ఆర్ ) రామచంద్ర రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సిటిసి, సిసిఎస్, ఏసీపీలు , నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు , భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >