Posted on 2025-09-26 21:13:01
వరంగల్/నెక్కొండ, డైలీ భారత్ న్యూస్:వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నెక్కొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 137వ జయంతి వేడుక సందర్బంగా రజక సంఘం ఏర్పాటు చేసుకున్న చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూమికోసం భుక్తి కోసం దోపిడీ నుండి విముక్తి కోసం,చాకలి ఐలమ్మ చేసిన పోరాటం మరవలేనిదన్నరు,దొరల దోపిడీ నుండి రజాకారుల వికృత చేష్టల నుండి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం రాబోయే తరానికి ఆదర్శంగా ఉందన్నారు.ఈ కార్యక్రమం లో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి,నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డాక్టర్ పులి అనిల్, మండల అధ్యక్షులు బక్కి అశోక్,,రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >