Posted on 2025-09-21 12:37:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మహాలయ అమావాస్య (పిత్ర అమావాస్య) సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ పితృదేవతలకు తర్పణవిధి సమర్పించారు. ఆదివారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో పూజారి పురాణం పవన్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పితృదేవతలకు శాంతి కొరకు తర్పణవిధి నిర్వహించబడుతున్నదని పూజారి అన్నారు.
ఈ సందర్భంగా కొత్వాల తో పాటు ఆయన సతీమణి విమలాదేవి దంపతులు పూజారికి స్వయంపాకం సమర్పించారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >