Posted on 2025-09-20 11:58:04
క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు సన్నాహాలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత గురువారం డైలీ భారత్ న్యూస్ లో జిల్లాలో ఎమ్మెల్సీ టిపిసిసి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ అనే శీర్షిక కు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి ఎట్టకేలకు స్పందన లభించింది. ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా డైలీ భారత్ లో ఇటీవల వచ్చిన కథనానికి స్పందించిన ఆయన తనకంటూ ఓ క్యాంపు కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉండాలని ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేస్ వన్ లో స్వయంగా తానే వెళ్లి క్యాంప్ కార్యాలయం భవనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల నుండి తెలిసింది. అయితే తనకంటూ ప్రత్యేక క్యాంపు కార్యాలయం అంటూ ఉంటే ప్రజా సమస్యలు నేరుగా తానే పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కార్యాలయం ఏర్పాట్లకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు.
ఈ దసరా లోపు జిల్లాల్లో తనకంటూ క్యాంప్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >