Posted on 2025-09-19 21:24:59
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ట్రస్మా ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు అర్బన్ నియోజకవర్గనికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలనీ ముఖ్యమంత్రికి పలు సార్లు విన్నవించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గనికి రావలిసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసే బాధ్యత జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర" అంటు గురువుకు ఒక ప్రత్యేక స్థానం కల్పించడం జరిగిందన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో గురువు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు అని అన్నారు. మార్కులు, ర్యాంకుల కోసం పోటీ మాత్రమే కాకుండా సమాజంపై అవగాహన పెంపొందించడంతో పాటు దేశానికి ఉపయోగపడేవిందంగా విద్యార్థులను నిర్మాణం చేయాలనీ పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లి తండ్రులు పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలని సూచించారు.పిల్లలకు మంచి బుద్ది జ్ఞానం అందించే దిశగా వారికీ మహాభారతం, భారత రాజ్యాంగం వంటి పవిత్ర గ్రంధాలను చదవడం అలవాటు చేయాలన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >