Posted on 2023-12-18 10:50:30
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వినతి పత్రం.
ఈరోజు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు మోర తిరుపతి కలిసి వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమను అభివృద్ధి పరచడానికి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే కొరకు కృషి చేస్తానని ప్రభుత్వానికి సంబంధించిన వస్త్రాలను అన్నిటిని పవర్లూమ్ లపై ఉత్పత్తి చేయిస్తామని సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా చూస్తామని బతుకమ్మ చీరలకు రావలసిన పెండింగ్ బకాయిల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >