Posted on 2023-12-18 09:27:30
జై శ్రీరామ్
శ్రీరామ జయరామ జయజయ రామ
డైలీ భారత్, సిరిసిల్ల: అయోద్య లో శ్రీరామ నవమి రోజున జరిగే రాములవారి కల్యాణానికి తలంబ్రాల ఊరేగింపు ఈ రోజు సాయంత్రం 5:00 గంటలకు ఆర్యవైశ్యసంఘం నుండి పెద్దబజార్ హనుమాన్ దేవాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది.కావున పెద్దబజార్ హనుమాన్ దేవాలయం వద్దకు మంగళహారతులతో వచ్చి రాములవారికి హారతులతో స్వాగతం పలకి,రాములవారి కృపకు పాత్రలు కాగలరు.
జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >