Posted on 2025-07-06 19:51:26
డైలీ భారత్, సత్తుపల్లి: ఎన్సీపీ పార్టీ, ఎన్డీఏ మహాకూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు చేతులు మీదుగా ఎన్సిపి పార్టీ మండల అధ్యక్షులను ప్రకటించారు,ఖమ్మం జిల్లా. కల్లూరు మండల అధ్యక్షులుగా చెవుల నవీన్, తల్లాడ మండల అధ్యక్షులుగా బత్తుల బాలకృష్ణ ను నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో భాగంగా ఎన్సీపీ పార్టీ కల్లూరు,తల్లాడ మండలాల అధ్యక్షులను నియమించి ఎన్సీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేసి శుభాకాంక్షలు తెలిపిన మద్దిశెట్టి సామేలు అనంతరం నిమక పత్రాల్ని ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ దాదా మరియు ఎన్సీపీ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ధీరజ్ శర్మ. నేషనల్ జనరల్ సెక్రెటరీ యాష్ పవర్. రైల్వే బోర్డు మెంబర్ కి సమాచారం ఇవ్వడం జరిగింది అని తెలంగాణ రాష్ట్ర ఎన్సిపి పార్టీ ఎన్డీఏ మహా కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాస్ గౌడ్, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >