Posted on 2025-07-02 14:20:13
డైలీ భారత్, మహబూబాబాద్: బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్లను పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వేత్ కుమార్ సింగ్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.మహబూబాబాద్ కలెక్టరేట్ ఎన్ఐసి హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వెల్ఫేర్ అధికారిన శిరీష, మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యఆరోగ్యశాఖఅధికారి డాక్టర్ రవి రాథోడ్, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నాగవాణి సంబంధిత విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >