Posted on 2025-06-27 17:15:11
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారు పాడు గ్రామానికి చెందిన, భానోతు భద్రం, తండ్రి పేరు: భద్య, 28 సంవత్సరములు, గత పది సంవత్సరముల క్రితం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో పెళ్లి జరిగింది. వీరికి మూడు సంవత్సరముల విక్షిత్ అనే బాబు సంతానముగా కలడు. గత ఆరు నెలల క్రితం ప్రియాంక అనారోగ్య కారణాలతో మరణించింది. ఆ తర్వాత మృతుడు భద్రం, ఒంటరితనాన్ని భరించలేక మరియు తన కుమారుడు బాగోగులుచూసుకునేందుకుగాను, బేతాళ పాడు గ్రామానికి చెందిన పద్మ అనే మహిళను రెండో వివాహంచేసుకున్నాడు. అయితే తన కుమారుడు వీక్షిత్ ను తన మొదటి భార్య తరపు కుటుంబ సభ్యులు మరియు రెండవ భార్య మంచిగా చూసుకోవడం లేదని, తన కుమారుడి భవిష్యత్తు గురించి ఆలోచించి, తీవ్ర మనోవేదనకు గురై, మనస్థాపం చెంది, ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో రాచ బండ్లకోయగూడెం గ్రామ శివారున గల వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి,అచటనున్న నెమలి కొయ్య చెట్టుకు తాడుతో ఉరివేసుకొనిమరణించినాడు.తన కుమారుడు భద్రం, అతని కొడుకు అయిన విక్షిత్ భవిష్యత్తు గురించి, తీవ్ర ఆందోళనకు గురై, అతడిని ఎవరు చూసుకోవడం లేదని మనస్థాపం చెంది, ఉరివేసుకొనిమరణించినాడని,తన కుమారుడి మరణం పై తనకు ఎలాంటి అనుమానం లేదని మృతుడి తండ్రి బానోతు బద్య తండ్రి పేరు సామ్య ఫిర్యాదు ఇవ్వగా జూలురుపాడు ఏ.ఎస్.ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >