Posted on 2025-06-27 11:46:45
డైలీ భారత్, కడప: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికి ఈ బైక్ పేలుడు సంభవించింది.
ఎలక్ట్రికల్ బైక్ పేలి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కల్పోయిన విషాద ఘటన కడప జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో ఓ ఇంట్లో రోజు మాదిరిగానే ఎలక్ట్రికల్ స్కూటర్కు చార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలోనే షాట్ సర్క్యూట్ కారణంగా బైక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బైక్ పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ(62) మంటల ధాటికి పూర్తిగా కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >