" /> ." /> ." />
Posted on 2025-06-11 10:06:59
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) అధ్యక్షుడు డా. మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో హైదరాబాదులో "డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లీడర్స్ మీట్" వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ బిల్డింగ్, టపిఎ నిబంధనలు, వాటి అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టపిఎ అధ్యక్షుడు డా. యెలగొండ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు అలువాల ఈశ్వర్ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలలు, శిక్షణ సంస్థల్లో నాయకత్వ లక్షణాలు, ఏకాగ్రత, డ్రగ్ డి-అడిక్షన్, మోటివేషన్ అంశాలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >