| Daily భారత్
Logo




ఈపీఎఫ్ వడ్డీ రేటును ఖరారు చేసిన కేంద్రం

News

Posted on 2025-05-25 05:03:29

Share: Share


ఈపీఎఫ్ వడ్డీ రేటును ఖరారు చేసిన కేంద్రం

డైలీ భారత్, హైదరాబాద్: ఈపీఎఫ్ నిలువలపై వడ్డీరేట్లు కేంద్రం ఖరారు చేసింది 254 25 ఆర్థిక సంవత్సరానికి 8.25% నోటిఫై చేసింది, ఉద్యోగుస్తుల భవిష్య నిధి సంస్థ EPFO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యధాతధంగా  కేంద్రం ఆమోదించింది.

2023 24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి పాఠకులకు తెలిసిందే, కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల   2024-25 సంవత్సరానికి EPFపై 8.25% వడ్డీ రేటును ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటు 2023-24 నాటి రేటుకు సమానం. ఈ వడ్డీరేటు పెంపు వల్ల 7 కోట్ల మంది చందాదారుల ఖాతాలో వడ్డీ జమ కానుంది, 

2024-25 ఆర్థిక సంవత్స రానికి ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 8.25% వద్ద కొనసాగించా లని ప్రభుత్వం నిర్ణయించిం ది. వడ్డీ రేట్ల పెంపుదల ఆశించిన 7 కోట్లకు పైగా ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బ. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ EPF పై 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. 

దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ EPFOకి పంపింది. ఇప్పుడు ఈ వడ్డీ రేటు అధికారికంగా 2024-25కి వర్తిస్తుంది. తదనుగుణంగా ఉద్యోగుల ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఫిబ్రవరి 28, 2024న న్యూఢిల్లీలో జరిగిన 237వ EPFO ​​సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ సమావేశంలో, 2024-25 సంవత్సరానికి వడ్డీ రేటును 8.25% వద్ద మార్చకుండా ఉంచాలనే ప్రతిపాదనను ఆమోదించా రు. గత కొన్ని ఏళ్లుగా EPF వడ్డీ రేట్లలో చాలా తక్కువ మార్పు కనిపించింది.

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >