Posted on 2025-05-01 18:30:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు వారు మాట్లాడుతూ మా ఆదివాసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నీ ప్రోటో కాల్ విషయంలో సంబంధిత అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా, ఎమ్మెల్యేకు చెప్పకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిపించటం శోచనీయమని,ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమక్షంలోనే ఇలా జరగటం దురదృష్టకరమని, ఆదివాసి ఎమ్మెల్యే అని అధికారులు చిన్న చూపు చూడటం విచారకరమని అన్నారు, అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానకరం ఎమ్మెల్యేకి జరిగి ఉండకపోవచ్చని అని అభిప్రాయం వ్యక్తం చేశారు,ఇతర మంత్రులకు గాని,ఎమ్మెల్యే కూడా ఇలా జరిగితే ఊరుకునేవారా అని ఆయన ప్రశ్నించారు, భవిష్యత్తులో ఇలాంటి అవమానాలు, జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నని అన్నారు,ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామని నాయకులు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో బండారి సూర్యనారాయణ తంబల రవి వాసం పోలయ్య పాల్గొన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >