Posted on 2024-12-30 17:21:04
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామం లో నివసించే పేద ప్రజలు దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులు కొంతమంది కొంతమంది గ్రామపంచాయతీ కార్యదర్శి మున్సిపాలిటీలో కూడా కొంతమంది దరఖాస్తులు ఇవ్వలేదు ఇవ్వనటువంటి దరఖాస్తులను మరల తీసుకోవాలనిఅవకాశం కల్పించాలని సంవత్సరకాలం పూర్తి అయిన గ్యారెంటీ పథకాలను అమలులో భాగంగా ప్రజా పాలన కింద అర్హులైన వారి నుండి వారి నుండి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసింది చాలామంది దరఖాస్తుదారులకు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ ఆరు గ్యారంటీలు పథకం అందడం లేదు అట్లాంటి దరఖాస్తుదారులను గుర్తించి వారందరికీ 6 గ్యారెంటీల పథకాలు అందించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోరినారు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >